ఇవాళ జార్ఖండ్‌లో రాహుల్ న్యాయ్ యాత్ర

54చూసినవారు
ఇవాళ జార్ఖండ్‌లో రాహుల్ న్యాయ్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర ఇవాళ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. సంతాల్ పరగణ జిల్లా నుంచి జార్ఖండ్‌లోకి ప్రవేశిస్తుంది. దీంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సోరెన్‌పై ఈడీ దాడుల విషయాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్