కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
భారత్ న్యాయ్ యాత్ర ఇవాళ జార్ఖండ్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. సంతాల్ పరగణ జిల్లా నుంచి జార్ఖండ్లోకి ప్రవేశిస్తుంది. దీంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సోరెన్పై ఈడీ దాడుల విషయాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి.