రేపటి పోలింగ్ కు వర్షం ముప్పు

21408చూసినవారు
రేపటి పోలింగ్ కు వర్షం ముప్పు
తెలంగాణలో రేపు ఉ. 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే ఓటర్లు తమ ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారనే సందేహం వ్యక్తం అవుతోంది. మరో వైపు.. వర్షం కారణంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే ఫలితాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందోననే ఆందోళన అభ్యర్థులో వ్యక్తం అవుతోంది.

సంబంధిత పోస్ట్