వర్షం.. ఆగిన మ్యాచ్

67చూసినవారు
వర్షం.. ఆగిన మ్యాచ్
భారత్-ఆసీస్ మ్యాచ్ నిలిచిపోయింది. భారత్ 4.1 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభమైంది. దీంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 41* (14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొడుతున్నాడు. మరోవైపు క్రీజులో పంత్ 1* ఉన్నాడు. కాగా, స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ 6, 6, 4, 6, 0, Wd, 6 బాది ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43/1 (4.1).

సంబంధిత పోస్ట్