అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కేటీఆర్

59చూసినవారు
అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని వాటిని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజగోపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులు అధికారం కోల్పోయినా ఇంకా అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చొమని కేటీఆర్ దబాయిస్తున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్