33 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య కేసులో నిందితులకు భారత్ నుంచి విముక్తి లభించింది. మురుగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ సహా మొత్తం ఆరుగురు దోషులను సత్ర్పవర్తన కారణంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు 2022 నవంబర్లో విడుదలై తిరుచురాపల్లిలోని శరణార్థి శిబిరంలో తరలించబడ్డారు. శ్రీలంక ప్రభుత్వం ఈ ముగ్గురికి పాస్పోర్ట్లు మంజూరు చేయడంతో ఏప్రియల్ 3 2024న నిందితులు తమ స్వదేశానికి బయల్దేరి వెళ్ళారు.