మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు

64చూసినవారు
మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు
బెంగళూరులోని రామేశ్వరం ప్రాంతంలో ప్రముఖ రామేశ్వరం కేఫ్లో మార్చి 1న బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు. ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. బాంబర్‌ కెఫేలో రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న బ్యాగ్ ను అక్కడపెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ కెమెరా రికార్డు అయ్యింది.

సంబంధిత పోస్ట్