రామోజీరావు.. మీడియా మొఘల్

67చూసినవారు
రామోజీరావు.. మీడియా మొఘల్
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు 1974 AUG 105 నక్కవానిపాలెం(విశాఖ)లో 'ఈనాడు' తొలి ఆఫీసు ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్ను ప్రారంభించి 'ఈటీవీ.. మీటీవీ' స్లోగన్తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్ ను 5. ໖ 201465 ETV AP, TG మార్చారు.

సంబంధిత పోస్ట్