దోమలగూడ పీఎస్ పరిధిలో దారుణ హత్య

80చూసినవారు
దోమలగూడ పీఎస్ పరిధిలో దారుణ హత్య
లోయర్ ట్యాంక్ బండ్ గోశాల వద్ద దాదాపు (40) గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ గోశాల నుంచి మారుతీ నగర్ కు వెళ్లే దారిలో ఆటోపై రక్తపు మడుగులో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గాంధీనగర్ ఏసిపి మొగులయ్య, దోమలగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్