సీఎంతో చేవెళ్ల కాంగ్రెస్ నేతల సమావేశం

54చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మంగళవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలను గేట్లు ఓపెన్ చేసి మా లాంటి నాయకులు, కార్యకర్తలు సచ్చిపోతారు అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కిచ్చనగారి లక్ష్మా రెడ్డి అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్