మల్లన స్వామి గుడికి మాజీ ఎంపీపీ విరాళo

2596చూసినవారు
మల్లన స్వామి గుడికి మాజీ ఎంపీపీ విరాళo
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న స్వామి దేవాలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ బాలరాజు స్టీల్ అండ్ సిమెంట్ ను విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. శనివారం ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి కాను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల నుండి రసీదును పొందినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్