ధోనీ కొన్న కొత్త సైకిల్​ ఇదే

2251చూసినవారు
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఓ కొత్త ఈ-సైకిల్​ కొన్నాడు. దాని పేరు ఈ-మోటోరాడ్ డూడుల్ వీ 3 ఈ-సైకిల్. ఇది ఫోల్డబుల్ సైకిల్. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలుగుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ ఈఎం డూడుల్​ వీ3లో 12.75 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ.52,999. ఈ సైకిల్ ను ధోని నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్