ఇఫ్తార్ విందుకు హాజరైన నేతలు

57చూసినవారు
ఇఫ్తార్ విందుకు హాజరైన నేతలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో స్థానిక మైనార్టీ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేనా భీమ్ భారత్ ముఖ్య అతిథిగా హాజరై ఖర్జూర పండును మైనార్టీ సోదరులకు తినిపించి ఉపవాస దీక్షను విరమింప చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్