కాంగ్రెస్ నేతల లోక్ సభ ఎన్నికల ప్రచారం

68చూసినవారు
కాంగ్రెస్ నేతల లోక్ సభ ఎన్నికల ప్రచారం
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కొరకై స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్