చేవెళ్ల కాంగ్రెస్ నేతల సమావేశం

50చూసినవారు
త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైనట్లు పేర్కొన్నారు. రాజకీయ భవిష్యత్తు కార్య చరణ పై పలు కీలక అంశాలను చర్చిస్తూ ముఖ్య నేతలకు దిశ నిర్దేశం చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్