రేవంత్ రెడ్డి పై పొన్నాల లక్ష్మయ్య ద్వజం

65చూసినవారు
రేవంత్ రెడ్డి పై పొన్నాల లక్ష్మయ్య ద్వజం
బీఆర్ఎస్‌‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చచ్చిన పాము అంటున్నారని, కేవలం 1. 85 శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చచ్చిన పాము ఎట్లా అవుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీమ్ వర్క్, హోం వర్క్ రెండూ లేవన్నారు.

సంబంధిత పోస్ట్