చేవెళ్లలో బీజేపీ భారీ రోడ్డు షో..!!
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం స్థానిక బిజెపి పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బిజెపి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా భారీ రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు బిజెపి పార్టీకి ఓటు వేసి కుండ విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.