కబేలాలకు తరలిస్తున్న గోవుల పట్టివేత్త

64చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్ చెక్ పోస్ట్ దగ్గర టి ఎస్ 05జెడి1506 వ్యాన్ లో తరలిస్తున్న ఆవులను పోలీసులు గురువారం పట్టుకున్నారు. 14 ఆవులు ఉన్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు గోవులను తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేయగ ఒక వ్యానులో 14 ఆవులను గుర్తించినట్లు స్థానిక పోలీసులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్