కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు

570చూసినవారు
కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా ఈస్టర్ వేడుకలు
పెద్దఅంబర్‏పేట్ శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే నూతన దుస్తులు ధరించి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ సిల్వధర్ క్రీస్తు పునరుత్థానం గురించి భక్తులకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్