ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదు: సునీత కేజ్రీవాల్‌

68చూసినవారు
ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదు: సునీత కేజ్రీవాల్‌
ఓట్ల కోసం ఈ ర్యాలీ చేపట్టడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. తన భర్తను మోడీ ప్రభుత్వం అరెస్టు చేసిందని, అయితే కేజ్రీవాల్ ఎక్కువ కాలం జైలులో ఉండరని, న్యాయం గెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. తన భర్త దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా ఫోరం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్