మంత్రులకు ఆహ్వానం

1541చూసినవారు
మంత్రులకు ఆహ్వానం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మున్సిపాలిటీ కేంద్రంలోని పెద్ద చెరువు కొనకొట్ట వద్ద 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం తలపెట్టిన విషయం విదితమే. ఈ నెల 30న శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మంగళవారం హరివరా అఖండ ట్రస్ట్ నిర్వాహకులు సదా వెంకట్ రెడ్డి, తదితరులు ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్