వేంకటేశ్వరుని ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

60చూసినవారు
వేంకటేశ్వరుని ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
తుర్కయంజాల్ పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సునీల్, కొత్తకుర్మ మంగమ్మ, నాయకులు శివకు మార్, గోపాల్, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్