ఎలక్షన్లలో బిజెపి ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్రంలో ఈడి దాడులు చేసి అక్రమ అరెస్టులు చేస్తున్నారని శనివారం ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు వెంటనే ఎత్తువేయాలన్నారు. లేనియెడల పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్థానిక టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.