మద్యం మత్తులో ఒక యువకుని చితకబాదిన డైరెక్టర్ కుమారుడు

80చూసినవారు
మద్యం మత్తులో ఒక యువకుని చితకబాదిన డైరెక్టర్ కుమారుడు
బాలాపూర్ కు చెందిన భాగ్యనగర్ సేవ సహకార సంఘం డైరెక్టర్ పెద్ద నరసింహారెడ్డి కొడుకు జస్వంత్ రెడ్డి మద్యం మత్తులో ఒక యువకుని చితకబాదారు. వాహనం పై ఎమ్మెల్యే స్టిక్కర్, సైరన్ వేస్తూ పట్టపగలే రోడ్డుపై అందరూ చూస్తూనే విచక్షణ కోల్పోయి దాడికి తెగబడ్డారు. బూతులు తిడుతూ రెండుసార్లు సాయి కుమార్ పై దాడికి తెగబడ్డారు. బాధితుడు మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్