రోడ్లన్నీ జలమయం వాహనదారుల ఇక్కట్లు

65చూసినవారు
హైదరాబాద్ నగరం ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న అకాల భారీ వర్షం కారణంగా చింతల్ కుంట లోని అండర్ పాస్ పైన ఉన్న రోడ్డు పై వర్షానికి భారీగా నిలిచిన వరద నీరు కారణంగా రోడ్లన్నీ జలమయమైనట్టు తెలిపారు. జలమయమైన రోడ్లపై వాహనాదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్