బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన చైర్మన్

1529చూసినవారు
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన చైర్మన్
టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, డైరెక్టర్లు బిల్లా కంటి కిరణ్, సిరి రాజేష్ రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో బబ్బురి ఆనంద్ కుమార్ గౌడ్ మల్కాజ్గిరి దయానంద్ కందికంటి ప్రేమ్ నగర్ గౌడ్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్