సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: జోనల్ కమిషనర్

74చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా: జోనల్ కమిషనర్
తన దృష్టికి వచ్చిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఫేజ్-1లో శుక్రవారం ఆయన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలలో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్యలు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ కోరారు.

సంబంధిత పోస్ట్