పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: ఎమ్మెల్యే

52చూసినవారు
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి: ఎమ్మెల్యే
నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నూతనంగా నిర్మాణం జరుపుకుంటున్న ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు. దాదాపు 850 మీటర్ల మేరా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగనుందని, చింతల కుంటపై ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రారంభమై సుష్మా చౌరస్తా దాటిన తర్వాత ముగుస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్