తల్లీపిల్లల అదృశ్యం

1561చూసినవారు
తల్లీపిల్లల అదృశ్యం
ముగ్గురు పిల్లలు, తల్లి అదృశ్యం అయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన రుక్మిణీ దేవి, రంజన్ కుమార్ దంపతులు ఏడాది క్రితం జల్ పల్లి శ్రీరాంకాలనీకి వలస వచ్చారు. ఈ నెల 14న రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. రంజన్ బయటకు వెళ్లొచ్చేసరికి రుక్మిణీ దేవి, కుమార్తెలు రుచి కుమారి, మేఘా కుమారి, కుమారుడు అన్షుకుమార్ కనిపించలేదు. వెంటనే రంజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్