భద్రత వలయంలో మొదటి పరీక్ష విజయవంతం

581చూసినవారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బంది వారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్