ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన మేయర్

82చూసినవారు
ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన మేయర్
మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పెట్ మునిసిపల్ కార్పొరేషన్ 28 వ డివిజన్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల పనులను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, రాళ్ళగుడం సంతోష శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ జనరల్ మేనేజర్ నూకరాజు, ప్రాజెక్ట్ మేనేజర్ ఈశ్వర్ రావు తదిరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్