రక్తపు మడుగులో యువకుడు

76చూసినవారు
రక్తపు మడుగులో యువకుడు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వెంకటేశ్వర నగర్ కాలనీలో శుక్రవారం రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉన్నాడు. చేతిపై తీవ్ర గాయంతో రక్త స్రావం అవుతుంది. అపస్మారక స్థితిలో ఆ యువకుడు ఉన్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్