శంషాబాద్ విమానాశ్రయంలో నగలు మాయమయ్యాయని ఓ మహిళ ఆర్ జీ ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈసీఐఏఎల్ కు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. బయటికి వచ్చిన సమయంలో బ్యాగులో ఉన్న ఏడు తులాల నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.