విమానాశ్రయంలో నగలు మాయం.. కేసు నమోదు

76చూసినవారు
విమానాశ్రయంలో నగలు మాయం.. కేసు నమోదు
శంషాబాద్ విమానాశ్రయంలో నగలు మాయమయ్యాయని ఓ మహిళ ఆర్ జీ ఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈసీఐఏఎల్ కు చెందిన ఓ మహిళ భర్తతో కలిసి లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. బయటికి వచ్చిన సమయంలో బ్యాగులో ఉన్న ఏడు తులాల నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్