పలు వినాయక మండపాలను దర్శించుకున్న బిఆర్ఎస్ నేత

74చూసినవారు
పలు వినాయక మండపాలను దర్శించుకున్న బిఆర్ఎస్ నేత
గణేష్ నవ రాత్రి ఉత్సవాలు సందర్బంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు. ఆయనకు మండపం నిర్వాహకులు, బిఆర్ఎస్ పార్టీ కొంపల్లి జగదీష్ ఆయనకు శాలువాతో ఘనంగా సంత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్