ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం

66చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం
టీఆర్ఎస్ఏంఎ రంగారెడ్డి జిల్లా ఉత్తమ టీచర్ కరెస్పాండెంట్ అవార్డు 2024 కార్యక్రమంను రాజేంద్రనగర్ సర్కిల్ లో శనివారం నిర్వహించారు. ఎన్నుకోబడిన ఉపాధ్యాయులను శాలువాతో శాత్కరించారు. మెమంటో లను అందచేశారు. ఉత్తమ ఉపాధ్యాయులగా గుర్తించి సత్కరించి నందుకు అసోసియేషన్ వారికీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్