జన సంద్రమైన రాజేంద్రనగర్..!!

63చూసినవారు
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గo అత్తాపూర్(పిల్లర్ నంబర్ 174) నుండి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించేందుకు గురువారం కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు మెగా రోడ్ షో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన సందోహంతో అత్తాపూర్, రాజేంద్రనగర్, ఉప్పర్ పల్లి ప్రాంతాలు నిండిపోయినట్లు పోయినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్