నవరాత్రుల్లో అన్నపూర్ణ దేవిగా పూజలు అందుకున్న అమ్మవారు

72చూసినవారు
నవరాత్రుల్లో అన్నపూర్ణ  దేవిగా పూజలు అందుకున్న అమ్మవారు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో పద్మశాలిపురం భక్త మార్కండేయ దేవాలయంలో అమ్మవారి మండపం దగ్గర శనివారం అన్నపూర్ణ దేవి అవతారంగా పూజలు నిర్వహించి అన్నవితన్న నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నవితన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్