అస్సాం సీఎంని కలిసిన కార్పొరేటర్ల బృందం

73చూసినవారు
నార్త్ ఇండియాకు స్టడీ టూర్ వెళ్లిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలోని గురువారం కార్పొరేటర్ల బృందం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మని కలిశారు. కార్పొరేటర్ల బృందం సీఎంతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. స్టడీ టూర్లో భాగంగా అక్కడి మున్సిపల్ ప్రాంతంలో పాలకవర్గం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్