రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

74చూసినవారు
రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వపాఠ శాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వచ్చే సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ కారదర్శి బుర్రా వెంకటేశంకు ముఖ్య‌ మంత్రి, రేవంత్ రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్