భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

4859చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ తదితర ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానికులు తెలియజేశారు. అకాల భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్