మంత్రి కోమటిరెడ్డిని నిలదీసిన మైనార్టీ నేతలు

69చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ మీద కాంగ్రెస్ ప్రభుత్వ స్టాండ్ ఏంటని హైదరాబాద్ నగర మైనార్టీ నేతలు గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మైనార్టీ నేతలకు మంత్రి కోమటిరెడ్డికి మధ్యన వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో అసహానికి గురైన మంత్రి ఏయ్ నోరు మూస్కో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు స్థానిక మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్