దొంగకు దేహశుద్ధి..!!

53చూసినవారు
రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జయప్రకాష్ నారాయణ నగర్ లో ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగ దొంగతనానికి పాల్పడుతున్న దొంగను గుర్తించి స్థానికులు దేహశుద్ధి చేసిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు స్థానిక పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందించక ఘటన స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్