పాలమూరు పర్యటనకు బయలుదేరిన కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డికి శుక్రవారం షాద్నగర్ లో బిజెపి నాయకులు స్వాగతం పలికారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితర స్టేనులు హైవేపై కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మన సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని ఆయనకు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అందజేశారు.