పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

74చూసినవారు
పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు తాను ముందుంటానని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని మక్తగూడలో ఎంపీపీ నిధులు రూ. 6, 80, 000/-లక్షలతో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, విలేజ్ సెక్రెటరీ వెంకటేష్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్