షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ 5 వార్డు గ్రామానికి చెందిన గంట్లవెల్లి యాదమ్మ తన కూతురు వివాహానికి జరిపించాలని నిచ్ఛయించుకున్నారు. ఆర్థిక స్తోమత కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొన్న సింగపాగ లక్ష్మయ్య మాజీ వార్డు మెంబర్, హైదరాబాద్ చెందిన కిషన్ జోహార్ ను సంప్రదించగా మానవ దృక్పథంతో పేదింటి పెళ్లికి మంగళవారం ఆర్థిక సాయం అందజేసినట్లు పేర్కొన్నారు.