ఉచితాలతో సామాన్యుల మధ్య చిచ్చు

579చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణంలో రోజురోజుకు సామాన్యుల మధ్య చిచ్చు మొదలవుతుందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం షాద్ నగర్ నుండి హైదరాబాదుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో సీట్ల కొరకై మహిళతో ఒక సదరు వ్యక్తి గొడవకు దిగినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. క్షణకాలంలో కోపోద్రికుడైన సదరు వ్యక్తి మహిళపై ఘోరంగా దాడికి దిగినట్లు తోటి ప్రయాణికులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్