ఇటీవల నిర్వహించిన షాద్నగర్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన బార్ కౌన్సిల్ సభ్యులు సోమవారం స్థానిక కోర్టు ఆవరణలోని బార్ కౌన్సిల్ సమావేశం మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. బార్ కౌన్సిలింగ్ అధ్యక్షుడుగా రాజశేఖర్ రాజు, జనరల్ సెక్రటరీ గా న్యాయవాది శ్రీధర్, జాయింట్ సెక్రటరీలుగా సీ హెచ్ మధుసుదన్ రావు, నరేంద్రనాథ్, ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.