కవితలతో అలరించిన వీరబ్రహ్మేంద్ర చారి

75చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరక్ నగర్ మండల పరిధిలోగల పెద్ద జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణ వాస్తవ్యులు వీరబ్రహ్మేంద్ర చారి పంచాంగ శ్రావణ అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి కవితలను వినిపించి అలరించినట్లు భక్తులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్