ప్రజల అభివృద్ధి కోసమే పని చేశాo: నటరాజన్

2878చూసినవారు
షాద్‌నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బిఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు సమాచారం విడుదల తెలిపారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన పదవి కాలంలో ప్రజలను ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు పెట్టకుండా అభివృద్ధి పనులను చేపట్టారని ప్రసాద్ నగర్ పట్టణ మున్సిపల్ ఎం. ఎస్ నటరాజన్ అన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే పని చేశాo అని పేరుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్