శరద్ పవార్‌కు రెబెల్ ఎంపీ మద్దతు

859చూసినవారు
శరద్ పవార్‌కు రెబెల్ ఎంపీ మద్దతు
ఎన్‌సీపీపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్‌కు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ ఎంపీ అమోల్ కోల్హే తిరిగి శరద్ పవార్ గూటికి చేరనున్నారు. 'మనసుకు, హృదయానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు మీ హృదయం మాట వినండి. మనస్సు కొన్నిసార్లు నైతికతను మరచిపోవచ్చు, కానీ హృదయం కాదు' అని కోల్హే సోమవారం ట్వీట్ చేశాడు. మంగళవారం శరద్‌ను కలుస్తానని కోల్హే తెలిపారు. ఇక జులై 5న ఎన్‌సీపీ సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్