మిత్ర‌ప‌క్షాల‌కు 20 శాతం ప‌ద‌వులే!

69చూసినవారు
మిత్ర‌ప‌క్షాల‌కు 20 శాతం ప‌ద‌వులే!
ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కాల విష‌యంలో ఒక ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది. కూటమి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌ నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. నామినేటెడ్ ప‌దవుల్లో మిత్ర‌ప‌క్షాల‌కు 20 శాతం ప‌ద‌వులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు. మిగిలిన 80 శాతం ప‌ద‌వుల‌ను తామే తీసుకుంటామ‌ని అంటున్నారు. దీనిపై ఒప్పందం కుదిరిన‌ట్టు కూడా చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్